3 నెలల్లోనే స్టేషన్ ఘనపూర్ లో ఉప ఎన్నికలు !

-

కడియం శ్రీహరిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కేసీఆర్‌. నిన్న వరంగల్‌ లో బస్సు యాత్ర చేసిన కేసీఆర్‌…ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కడియం శ్రీహరి చేసిన మోసానికి శాశ్వతంగా తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాడు….మరో మూడు నెలల్లో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి బై ఎలక్షన్ రాక తప్పదని హెచ్చరించారు కేసీఆర్.

KCR on kadiyam srihari

బీజేపీ అజెండాలో ప్రజల కష్ట సుఖాల గురించి ఎప్పుడూ ఉండదని అన్నారు. పదేళ్ల కాలంలో ప్రధాని మోడీ వందల కొద్దీ నినాదాలు ఇచ్చారు.. అచ్చే దిన్.. అమృత్ కాల్ వచ్చిందా అని ప్రశ్నించారు. నల్లధనం తెచ్చి అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానన్నారు.. మీరు మీకు వచ్చాయా అని క్వశ్చన్ చేశారు. కాజీపేటకు ఇవ్వాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్కు తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news