సీఎం కేసీఆర్ కు అఖిలేష్ యాదవ్ నజరానా..ఫోటో వైరల్

-

CM KCR vehicle : 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నజరానా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల ప్రచార రథాన్ని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం సిద్దం అయింది.

KCR's vehicle is ready for election campaign
KCR’s vehicle is ready for election campaign

అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ప్రచార రథం. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ నుంచి తెలంగాణాకు చేరింది ఈ బస్సు. ఇవ్వాళ్టి నుంచి మొదలయ్యే కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణా రోడ్లపై పరుగులు పెట్టనుంది ఈ ప్రచార రథం. ఇవాళ హుస్నాబాదుకు ప్రచార రథం వెళ్లనుంది. ఈ ప్రచారం రథంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారానికి వెళ్లనున్నారు.

https://x.com/TeluguScribe/status/1713405285925064849?s=20

Read more RELATED
Recommended to you

Latest news