హైదరాబాద్ నుంచి నేరుగా US కు విమానాలు : కిషన్ రెడ్డి

-

అమెరికా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాలకు చెందిన NRIలకు కీలక హామీ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమానాలు నడిపేందుకు ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చారు.

ఏయిర్ ఇండియా కొత్త విమానాలను కొనుగోలు చేయడంతో పాటు కొత్త రూట్లలో విమాన సర్వీసులను నడిపేందుకు ప్రయత్నిస్తోందన్న ఆయన… అధికారులతో మాట్లాడి NRIల విజ్ఞప్తి మేరకు HYD-US మధ్య డైరెక్ట్ విమానాలు తిరిగేలా చూస్తామన్నారు.

అటు TSRTC మరో తీపి కబురు చెప్పింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లే వారికి TSRTC తీపి కబురు అందించింది. హైదరాబాద్ నుంచి ఎయిర్ పోర్టుకు ప్రయాణించే వారిలో కనీసం ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తే…టికెట్ చార్జీలో 10% డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news