KTR : ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్

-

ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రసూల్‌పురా యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

KTR participated in the Iftar dinner

ఈ తరుణంలోనే.. గన్ బజార్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు రసూల్‌పురా యువసేన మైనార్టీ సోదరులు. కారు దిగి వెళుతున్న క్రమంలో అక్కడి ప్రజలతో ముచ్చటించారు కేటీఆర్. అంతేకాదు..కేటీఆర్‌తో సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు ప్రజలు.

Read more RELATED
Recommended to you

Latest news