BREAKING: సూర్యాపేటలో విషాదం..లారీని ఢీకొట్టిన బస్సు..15 టూరిస్టులు !

-

Lorry was hit by a bus: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గురువారం వేకువ జామున లారీని ఓ బస్సు ఢీ కొట్టింది. ఈ సంఘటన లో 15 టూరిస్టులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం వద్ద లారీని ఓ బస్సు ఢీ కొట్టింది. ఈ సంఘటన లో 15 టూరిస్టులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

Lorry was hit by a bus

అటు బస్సు డ్రైవర్ కి తీవ్ర గాయాలు పరిస్థితి విషమంగా ఉంది. సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 25 మంది టూరిస్టులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ఏపీ విజయనగరం జిల్లాకు చెందిన టూరిస్టులుగా గుర్తించారు. టూరిస్ట్ లు షిరిడి నుండి విజయనగరం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news