accident
Telangana - తెలంగాణ
నల్లగొండలో పొలాల్లో తీసుకువెళ్లిన ట్రావెల్ బస్సు..ఇద్దరు మృతి
నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంట పొలాల్లో ట్రావెల్ బస్సు తీసుకు పోవడంతో..ఇద్దరు మృతి వ్యక్తులు మరణించారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం స్టేజ్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
ఎదురుగా వస్తున్న బైకును ఢీ కొట్టి...
Telangana - తెలంగాణ
వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 5 గురు మృతి
వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఉన్నటువంటి ఇల్లందలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇల్లంద జాతీయ రహదారిపై ఓ ఆటోను లారీ ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా... ఆస్పత్రికి తరలించిన తర్వాత మరొకరు మృతి చెందారు. అలాగే మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు...
వార్తలు
ఆ రోజే చనిపోయేవాడిని – హీరో విశాల్ ..!
ప్రముఖ కోలీవుడ్ హీరో విశాల్ కు అటు కోలీవుడ్ లోనే కాదు ఇటు టాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్కడ చేసిన సినిమాలను ఇక్కడ విడుదల చేస్తూ భారీ కలెక్షన్లు సొంతం చేసుకుంటున్నారు. అయితే ఈమధ్య ఏమైందో తెలియదు కానీ విశాల్ కి పెద్దగా కలిసి రావట్లేదు అని...
క్రైమ్
బంగాళాఖాతంలో భారీ ప్రమాదం … 17 మంది జలసమాధి !
బంగాళాఖాతంలో కాసేపటి క్రితమే భారీ ప్రమాదం జరిగింది. మయన్మార్ దేశం రాఖైన్ నుండి దాదాపుగా 50 మంది రోహింగ్యా శరణార్థులు మలేసియా మరియు ఇండోనేసియా దేశాలకు వెళ్లి తమ జీవనాన్ని కొనసాగించడానికి పడవలో సముద్రప్రయాణం సాగించారు. కానీ సముద్రం మధ్యలో అనుకోకుండా ప్రమాదం సంభవించడంతో పడవను కంట్రోల్ చేయలేక పోవడంతో అక్కడికక్కడే తిరిగి పడిపోయి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అంత్యక్రియలకు వెళ్తుండగా కరెంట్ షాక్తో ముగ్గురు మృతి
చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లెలో కరెంట్ షాక్తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా.. విద్యుత్ తీగలు తగలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. షాక్ కొట్టి ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఇంకో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వారిని కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం శ్మశానవాటిక వద్ద వేలాడుతున్న విద్యుత్ తీగలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : ఏపీ ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన 6 గురు మృతి..
BREAKING : ఏపీ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన 6 గురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద లారీని ఢీ కొట్టింది ఓ...
వార్తలు
BREAKING : పుష్ప-2 ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం
పుష్ప-2 సినిమా చిత్ర బృందానికి బిగ్ షాక్ తగిలింది. పుష్ప-2 ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. నార్కట్ పల్లి దగ్గర పుష్ప-2 ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఈ తరుణంలోనే... పలువురు ఆర్టిస్టులకు గాయాలు అయ్యాయి.
దీంతో అక్కడే ఉన్న స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే.....
భారతదేశం
కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు టైరు పేలి.. ఆరుగురు మృతి
కర్ణాటక రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు టైరు పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కర్ణాటకలోని కొప్పల జిల్లా జాతీయ రహదారి 50పై ఈ ప్రమాదం జరిగింది. దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.
విజయపురకు చెందిన కుటుంబ సభ్యులు బెంగుళూరుకు వెళుతున్న క్రమంలోనే టైరు పేలి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని కారులో ప్రయాణిస్తున్న నలుగురు చనిపోగా... మరో ఇద్దరూ గాయాలతో వినుకొండలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతులు విజయవాడ వాంబే కాలనీకి చెందిన పి.శ్రీను (35), సాయి (32), శేఖర్ (33), కే...
Telangana - తెలంగాణ
ది కేరళ స్టోరీ” డైరెక్టర్, హీరోయిన్ కి యాక్సిడెంట్
దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన "ది కేరళ స్టోరీ" మూవీ దర్శకుడు సుదీప్తో సేన్, హీరోయిన్ ఆదాశర్మ యాక్సిడెంట్ కి గురయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈరోజు సాయంత్రం కరీంనగర్ లో జరిగే హిందూ...
Latest News
బ్రేకింగ్ న్యూస్ : బీఆర్ఎస్ లో చేరనున్న ఏపూరి సోమన్న..!
ఏపూరి సోమన్న గురించి తెలంగాణలో దాదాపు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తొలుత కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగానికి నాయకత్వం వహించారు ప్రముఖ కళాకారుడు ఏపూరి...
భారతదేశం
చైనా పర్యటనను రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
కేంద్ర, సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ముగ్గురు భారతీయ వుషు ఆటగాళ్లు నైమాన్ వాంగ్సు, ఒనిలు తేగా,...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
8 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం : బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ, వైసీపీ నేత మధ్య మాటల యుద్ధం.. టీడీపీ నేతల సస్పెండ్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్ వ్యూహం…సిట్టింగుల్లో గుబులు!
టిడిపి-జనసేన పొత్తుపై రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. పొత్తు సక్సెస్ అవుతుందని కొందరు అంటుంటే..కొందరు ఫెయిల్ అవుతుందని చెబుతున్నారు. ఈ పొత్తును గురించి అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ...
ఇంట్రెస్టింగ్
రికార్డు సృష్టిస్తున్న షారుఖ్ “జవాన్”
షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన జవాన్ మూవీ అంచనాలకు మించి థియేటర్ లలో ప్రదర్శితం అవుతూ కలెక్షన్ ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్ లు...