పొంగులేటి కీలక పదవి కట్టబెట్టిన కాంగ్రెస్

-

తెలంగాణ పై కాంగ్రెస్‌ పార్టీ ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‌, వైస్ చైర్మన్‌ లను నియామకం చేసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా మధు యాష్కీ.. వైస్ చైర్మన్‌గా పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలను నియామకం చేసింది అధిష్టానం. అలాగే, తెలంగాణ లో లోక్ సభ పరిశీలకులను నియమించింది కాంగ్రెస్.

తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు పరిశీలకులను నియమించింది ఏఐసిసి.

ప్రకాష్ రాథోడ్ – ఆదిలాబాద్.

శ్రీనివాస్ మనే – భువనగిరి.

అల్లం ప్రభు పాటిల్ – చేవెళ్ల…

ప్రసాద్ అబ్బయ్య – హైదరాబాద్

క్రిస్టోఫర్ తిలక్ – కరీంనగర్.

అరిఫ్ నసీం ఖాన్ – ఖమ్మం.

పరమేశ్వర నాయక్ – మహబూబ్ బాద్

మోహన్ కుమార మంగళం – మహబూబ్ నగర్ .

రిజ్వాన్ హర్షద్ – మల్కాజ్ గిరి.

బసవరాజ్ మాధవరావు పాటిల్ – మెదక్.

పివి మోహన్ – నాగర్ కర్నూల్.

అజయ్ ధరమ్ సింగ్ ,నల్గొండ
సిడి మేయప్పన్ – జహీరాబాద్.

బి.ఎం నాగరాజ – నిజామాబాద్.

విజయ్ విజయ్ నామ్దేవ్ రావ్ – పెద్దపల్లి.

రుబి ఆర్ మనోహర్ న్ -సికింద్రాబాద్.

రవీంద్ర ఉత్తంరావు దల్వి – వరంగల్

Read more RELATED
Recommended to you

Latest news