రేవంత్‌ కు షాక్‌…నవంబర్‌ 4 నుంచి మందకృష్ణ మాదిగ దీక్షలు !

-

రేవంత్‌ కు షాక్‌ ఇచ్చారు MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. మాదిగల నిరసనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుర్కోవాల్సిందే అంటూ హెచ్చరించారు MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మాదిగలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని వార్నింగ్‌ ఇచ్చారు MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.

manda krishna madiga slams kadiyam srihari

నవంబర్ 4 నుండి 14 వరకు మాదిగల ధర్మ యుద్ధ దీక్షలు చేపడతామని తెలిపారు. కోదాడ నుండి నవంబర్ 16 నుండి డిసెంబర్ 20 వరకు మాదిగల ధర్మయుద్ద రథ యాత్ర మొదలుపెడతామని వార్నింగ్‌ ఇచ్చారు MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. మా ఆవేదన ఇంకా పరిక్షిస్తే ఇంకా ప్రభుత్వం యుద్ధం చేస్తూ…సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news