BREAKING: సీఎం రేవంత్‌ ను కలిసిన మందకృష్ణ

-

BREAKING: సీఎం రేవంత్‌ ను కలిసారు మందకృష్ణ. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలవడం జరిగింది. మందకృష్ణతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ,

MMRPS founder who met Chief Minister Revanth Reddy at his Jubilee Hills residence

కాలె యాదయ్య, లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు,మాజీ ఎంపీ పసునూరి దయాకర్, తదితరులు కలిశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అయితే.. కేంద్ర కాంగ్రెస్‌ పార్టీ మాత్రం దీనిపై నాన్చుడు ధోరణితో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news