రేవంత్ రెడ్డికి షాక్..మోత్కుపల్లి నర్సింహులు సంచలన ప్రకటన !

-

సీఎం రేవంత్‌ రెడ్డికి బిగ్‌ షాక్‌ ఇచ్చారు కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు. కాంగ్రెస్ మాదిగలకు అన్యాయం చేసింది.. దీనిపై ఇవాళ దీక్ష చేస్తానని ప్రకటించారు కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు. మా జాతి హక్కులు మాకు ఇవ్వడం లేదు.

Motkupalli Narasimhulu warns cm revanth

మందకృష్ణ మాట్లాడిన దాంట్లో తప్పులేదు. కడియం శ్రీహరిది ఏ కులమో ఆయనకే తెలీదన్నారు కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మాదిగలం అనే మా మీద సీఎం చిన్నచూపు అంటూ ఫైర్‌ అయ్యారు. మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై ఇవాళ దీక్ష చేస్తానని ప్రకటన చేశారు కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు.

Read more RELATED
Recommended to you

Latest news