నేడు బెల్లంపల్లి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మాన సమావేశం..

-

 

 

Bellampally Municipality : నేడు బెల్లంపల్లి మున్సిపాలిటీ లో అవిశ్వాస తీర్మాన సమావేశం జరుగనుంది. ఇప్పటికే 21 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు..ఆ పార్టీకి రాజీనామా చేశారు. మొత్తం బెల్లంపల్లి మున్సిపాలిటిలో 34 మంది కౌన్సిలర్లు ఉన్నారు.

No confidence meeting in Bellampally Municipality today

BRS కౌన్సిలర్ ఒక్కరు చనిపోగా.. ప్రస్తుతం BRS కౌన్సిలర్లు 21 మంది, కాంగ్రెస్ నుంచి 11 మంది, బిజెపి నుంచి ఒక్కరూ ఉన్నారు. వారిలో 21 మంది వారం రోజులుగా క్యాంప్ లోనే ఉన్నారని సమాచారం. అటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఛైర్మన్ చేరిపోయారు. ఇక అటు ఇవ్వాళ బెల్లంపల్లి ఛైర్మెన్, వైస్ చైర్మన్ బల పరిక్ష జరునుంది. దీంతో ఈ మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకోనుంది కాంగ్రెస్ పార్టీ.

Read more RELATED
Recommended to you

Latest news