నేడు బెంగళూరుకు భట్టి విక్రమార్క, పొంగులేటి..రేవంత్‌ కు షాక్‌ ఇస్తారా ?

-

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేడు బెంగళూరుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పయనం కానున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డిని కాదని నేడు బెంగళూరుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పయనం కానున్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిపై డీకే. శివకుమార్‌తో భేటి కానున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

ponguleti and bhatti will go to baglore

ఖమ్మం అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు ప్రతిపాదించాలని పట్టుపడుతున్నారు. భట్టి విక్రమార్క తన భార్య నందిని పేరు కాకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా కమ్మ అభ్యర్థి అయిన రాయల నాగేశ్వరరావుకు మద్దతు తెలుపుతున్నారు. మండవాకు రేవంత్‌ మొగ్గు చూపిస్తున్నారట. దీంతో నేడు బెంగళూరుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పయనం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news