నేడు తెలంగాణ భవన్‌లో ఉదయం 11 గంటలకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

-

భారత రాష్ట్ర సమితి పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు వాస్తవ తెలంగాణ పేరుతో స్వేదపత్రం విడుదలకు సిద్ధమవుతోంది బీఆర్‌ఎస్ పార్టీ. నేడు తెలంగాణ భవన్‌లో ఉదయం 11 గంటలకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చే0దుకు సిద్ధం అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్‌.

తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ వివరాలు ఎక్స్‌(ట్విటర్‌)లో వెల్లడించిన మాజీ మంత్రి కేటీఆర్‌… కాంగ్రెస్ ప్రభుత్వం పై కౌంటర్ కు సిద్ధం అయ్యారు. ఇక అటు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అప్పులు, విద్యుత్ పై శ్వేత పత్రాలు విడుదల చేసింది. కానీ తెలంగాణ అప్పులు, విద్యుత్ పై విడుదల చేసిన శ్వేత పత్రాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది.

Read more RELATED
Recommended to you

Latest news