ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన రద్దు

-

భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన రద్దయింది. ఈనెల 10వ తేదీ నుంచి 14 వరకు హైదరాబాద్ వేదికగా UNWGIC సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కాంగ్రెస్ కూడా హాజరు కానుంది. అలాగే 120 దేశాలకు చెందిన సుమారు 2000 మంది ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.

ప్రధాని పర్యటన రద్దుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఆయన ప్రసంగించనున్నారు. ఓవైపు మునుగోడు ఉప ఎన్నికలు, మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించనుంది. కెసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంపై ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news