ఇవాళ తెలంగాణలో ప్రియాంక గాంధీ ప్రచారం

-

ఇవాళ తెలంగాణలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగానే… ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

Priyanka Gandhi telangana tour today
Priyanka Gandhi telangana tour today

అనంతరం గిరిజనులకు ఆరాధ్య దైవమైన నాగోబా ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత సమీపంలోని ఓ లంబాడ తండాకు వెళ్లి గిరిజన మహిళలతో సమావేశం అవుతారు. వాళ్లతో కలిసి భోజనం చేసి, ఆరు గ్యారెంటీలను వివరిస్తారు.

ఇది ఇలా ఉండగా.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెలికాప్టర్‌లో నిన్న సాంకేతిక లోపం తలెత్తింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పాల్గొనాల్సి ఉంది. ఛాపర్‌లో లోపం తలెత్తడంతో రోడ్డు మార్గంలో రేవంత్‌రెడ్డి కామారెడ్డికి వెళ్లారు.

 

Read more RELATED
Recommended to you

Latest news