Hyd: రూ.15 లక్షలకు వినాయకుడి లడ్డు కొనుగోలు..అంతలోనే గుండె పోటుతో మృతి

-

మణికొండ అల్కాపూరి కాలనీ లో విషాదం చోటు చేసుకుంది. అల్కాపురి కాలేజీలో వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నాడట శ్యామ్. లడ్డుని దక్కించుకున్న తర్వాత ఆడి పాడి ఎంజాయ్ చేసిన శ్యామ్…అనంతరం మరణించాడు. 15 లక్షల రూపాయలకు లడ్డుని దక్కించుకున్న శ్యామ్…. లడ్డుని తీసుకొని ఇంటికి వెళ్లి కుప్పకూలిపోయి మృతి చెందాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ శామ్ ప్రసాద్ గుండె పోటు తో మృతి చెందాడు.

Purchase of Vinayaka laddu for Rs 15 lakh Meanwhile he died of heart attack

దీంతో కుటుంబ సభ్యులు…విషాదం లో మునిగిపోయింది. నిన్న రాత్రి అల్కాపూరి టౌన్ షిఫ్ గణేష్ లడ్డు వేలం పాటలో పాల్గొన్నాడు శామ్ ప్రసాద్. గణనాదుడి మండపం వద్ద చాలా సేపు నృత్యాలు చేశాడు శామ్. కానీ ఇంటికి వెళ్లే సరికి కుప్పకూలిన శ్యామ్‌ మృతి చెందాడు. గుండె పోటు రావడంతో మృతి చెందిన శ్యామ్ ప్రసాద్ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version