సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి ఆలయంలో ప్రధాని మోడీ పూజలు

-

తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోదీ చాలా బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న అదిలాబాద్‌ లో పర్యటించిన ప్రధాని మోదీ…ఇవాళ సికింద్రాబాద్‌ లో పర్యటిస్తున్నారు. ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారి దేవాలయానికి చేరుకున్న ప్రధాని మోదీ….అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Prime Minister Narendra Modi visits and offers prayers at Ujjaini Mahankali temple in Secunderabad

ఆ తర్వాత బేగంపేట్ నుంచి హెలికాఫ్టర్ లో సంగారెడ్డి పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో పాల్గొంటారు ప్రధాని మోదీ.
అనంతరం పటాన్‌చెరు లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్న మోదీ… తెలంగాణ పర్యటన ముగించుకుని ఒరిస్సాకు పయనం కానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news