secunderabad
Telangana - తెలంగాణ
మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన కవిత
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికిబోనం సమర్పించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా కవిత కల్వకుంట్ల మాట్లాడుతూ…ఉజ్జయిని మహంకాళి ని దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందం ఉందని చెప్పారు. ఈ రోజు బోనాల పండుగ వచ్చిదంటే ఈ పండగ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం ఎంతో సంతోషమని చెప్పారు.
రంగం కార్యక్రమం తర్వాత అంబారు ఊరేగింపు ఉంటుందని.. దాదాపు...
Telangana - తెలంగాణ
17, 18 న సికింద్రాబాద్ లో బోనాలు నిర్వహిస్తాం : తలసాని
17, 18 న సికింద్రాబాద్ లో బోనాలు నిర్వహిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బోనాలు అత్యంత సంతోషకరమైన సమయమని.. బోనల్లో మొదటి బోనం జగదాంబికా అమ్మవారికి సమర్పించి బోనవాలు ప్రారంభిస్తున్నామన్నారు. వందల ఏళ్లుగా బోనాల జాతర జరుగుతోందని.. నగరంలోని ప్రతి ఆలయానికి ఆర్ధిక సాయం అందించిన ఘనత తెలంగాణదని వెల్లడించారు.
ఈ కార్యక్రమం కోసం...
Telangana - తెలంగాణ
పక్కా ప్లాన్తోనే సికింద్రాబాద్ అల్లర్లు: రైల్వే ఎస్పీ అనురాధ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో కీలక మలుపు తిరిగింది. అల్లర్ల తర్వాత సాక్ష్యాలను తారుమారు చేశారని రైల్వే ఎస్సీ అనురాధ వెల్లడించారు. వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుని.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం సృష్టించే విధంగా పక్కా ప్లాన్ చేశారని ఆమె పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన ప్రస్తుతం 8 మందిని అదుపులోకి...
Telangana - తెలంగాణ
సుబ్బారావు కోసం ఏ అబ్బిగాడు లాబీయింగ్ చేస్తున్నాడో ?
నిందితులు చెబుతున్న విధంగా సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడికి, సికింద్రాబాద్ స్టేషన్ విధ్వంసానికి సంబంధం ఉందనే తెలుస్తోంది. కానీ నిందితుడి తరఫున ఎవరో కొందరు లాబీయింగ్ చేస్తూ, తమదైన పంథాలో పోలీసులపై ఒత్తిళ్లు తెస్తున్నారన్న సమాచారం ఉంది. అంతరాష్ట్ర వివాదంగానే ఇది ఉండడంతో తెలంగాణ పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు అని సమాచారం. ఇక్కడి...
Telangana - తెలంగాణ
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దాడి : మరో 200 మంది విద్యార్థులు అరెస్ట్ !
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దాడి పై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. 7 గురు అనుమానితులను విచారిస్తున్న రైల్వే పొలీసులు... దాడిలో పాల్గొన్న వారికోసం గాలిస్తున్నారు పోలీసులు.
సీసీ కెమెరా, పోలీస్ వీడియో రికార్డింగ్, మీడియా ఫుటేజ్, సోషల్ మీడియా, సెల్ ఫోన్...
Telangana - తెలంగాణ
అగ్నిపథ్ : నేరం చేసిందెవరు ? ఘోరం ఆపిందెవరు ?
నిన్నటి వేళ ఎన్నో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. కొందరు యువకుల ఆగ్రహావేశాలు కారణంగా వారు కోల్పోయిన విచక్షణ కారణంగా ఎన్నో సంఘటనలు విషాద స్మృతిలో చేరాయి. అగ్నిపథ్ అనే పథకానికి వ్యతిరేకంగా చేస్తున్న లేదా చేయాలనుకుంటున్న ఆందోళనలు ఇకపై ఆగితే చాలు. ఇంకేమీ వద్దు. ముఖ్యంగా నిరసనలు తెలిపేందుకు ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా...
Telangana - తెలంగాణ
సికింద్రాబాద్ అల్లర్ల లో ట్విస్ట్.. రెండు రోజుల క్రితమే వాట్సాప్ గ్రూప్ ల్లో స్కెచ్ !
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం విచారణ కొనసాగుతోంది. " చలో సికింద్రాబాద్ " అనే వాట్సప్ గ్రూపు సభ్యులను పోలీసులు గుర్తించారు. ముందస్తు కుట్రతోనే విధ్వంసం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆర్మీ అభ్యర్థులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు చొరబడి నట్లు గుర్తించారు పోలీసులు. రెండు రోజుల క్రితమే వాట్స్అప్...
top stories
రైళ్ల పునరుద్ధరణపై స్పష్టత ఇవ్వలేం.. వీరికి అమౌంట్ రీఫండ్ చేస్తాం: CPRO
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్పై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెలువెత్తుతున్నాయి. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మరికొందరు పలు చోట్ల రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టిస్తున్నారు. దీంతో రైల్వే భోగీలు, రైలు పట్టాలు, ఫర్నీచర్లు ధ్వంసం అయ్యాయి. తాజాగా ఈ ఆందోళన వేడి తెలుగు రాష్ట్రాలకు తాకాయి. సికింద్రాబాద్ రైల్వే...
వార్తలు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అరాచకం.. ఫ్రీ వైఫైను అందుకోసం వాడేస్తున్న జనాలు..!
మారుతున్న కాలం.. పెరుగుతున్న టెక్నాలజీ.. వెరసీ టీనేజ్లోనే చెడు అలవాట్లకు దగ్గరవుతున్న యువత. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచికోసం వాడితే.. ఎన్నో లాభాలు ఉంటాయి.. కానీ చాలమంది ఇంటర్నెట్ను చెడు ప్రయోజనాల కోసమే వాడుతున్నారు. సైబర్ నేరాలు మితిమీరిపోతున్నాయి. ఆన్లైన్ క్లాసుల కోసం ఫోన్ కొనిచ్చి డేటా బ్యాలెన్స్ యాడ్ చేసి మీ పిల్లలకు...
Telangana - తెలంగాణ
జులై 17, 18న మహంకాళి జాతర: మంత్రి తలసాని
ఇటీవల మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని తొలగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయని, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమ్మవారి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. ఇప్పటికే బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జులై 17, 18 తేదీల్లో ఘనంగా మహంకాళి జాతర...
Latest News
భారతదేశంలోని ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు..
మన దేశం గురించి ఎన్నో చెప్పాలి..మన సాంస్కృతులు దేశ ఖ్యాతిని పదింతలు చేస్తున్నాయి..మన దేశ ఆచార వ్యవహారాల పై విదేశాల్లో మంచి స్పందన ఉంది..భారతదేశం యొక్క...
Independence Day
భారత దేశంలోని ఆహార వాస్తవాల గురించి ఈ నిజాలు మీకు తెలుసా?
భారత దేశం ఇప్పుడు ఒక్కో రంగంలో అభివృద్ధి చెందుతోంది.. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఆహార కొరత ఉంది.. దాంతో అక్కడ ప్రజలు ఆకలితో చనిపోయే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది..ఈ సమస్యను...
భారతదేశం
బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ రాజీనామాతో బిహార్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నీతీశ్ ఆర్జేడీ-లెఫ్ట్-కాంగ్రెస్ సారథ్యంలోని మహాఘట్బంధన్తో జట్టుకట్టారు. దీంతో బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. బుధవారం...
వార్తలు
అభిమానులతో మహేశ్ ‘ఒక్కడు’ చూసిన భూమిక.. కేరింతలతో మార్మోగిన థియేటర్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ పిక్చర్ ‘ఒక్కడు’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్...
Telangana - తెలంగాణ
ఆలస్యంగా ఖైరతాబాద్ గణపతి విగ్రహ తయారీ.. కారణమదే..!
హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో ప్రముఖ ఖైరతాబాద్ గణేష్ విగ్రహా తయారీ మరింత ఆలస్యం కానుంది. వినాయక చవితి పండుగకు వారం రోజుల ముందే భక్తులకు దర్శనం ఇచ్చే గణనాథుడు రెండు రోజుల...