“సెప్టెంబర్‌ 17 ప్రజా పాలన దినోత్సవం” పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ సంచలన వ్యాఖ్యలు !

-

“సెప్టెంబర్‌ 17 ప్రజా పాలన దినోత్సవం” పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా పాలన దినోత్సవం కాదు తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రజాపాల దినోత్సవం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని.. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కాకుండా ముఖం చాటేయ్యడానికే కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి ఆహ్వానించారని తెలిపారు.

Sensational comments of BJP MP Laxman on September 17 Public Governance Day

 

Read more RELATED
Recommended to you

Latest news