BREAKING : అసెంబ్లీ ముట్టడికి ఎస్ఎఫ్ఐ యత్నం

-

BREAKING : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ మెరుపు ముట్టడికి యత్నించారు ఎస్ఎఫ్ఐ నేతలు, విద్యార్థులు. వందల సంఖ్యలో చేరుకొని అసెంబ్లీ ముట్టడికి యత్నించారు ఎస్ఎఫ్ఐ నేతలు, విద్యార్థులు.

దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేతలు, విద్యార్థులు మాట్లాడుతూ…ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి & పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విద్యారంగం సమస్యలు పరిష్కరించాలన్నారు. కాలేజీ హాస్టల్స్ కు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. విద్యారంగం సమస్యలపై వెంటనే అసెంబ్లీలో చేర్చజరగాలని.. లెక్చరర్స్ ను టీచర్లను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు ఎస్ఎఫ్ఐ నేతలు, విద్యార్థులు.

Read more RELATED
Recommended to you

Latest news