ఫ్రీ బస్సు పథకం వల్ల ఆర్టీసీ దివాలా తీస్తుంది – L&T

-

ఎల్&టీ సీఎఫ్ఓ శంకర్ రమణ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ఫ్రీ బస్సు పథకం వల్ల ఆర్టీసీ దివాలా తీస్తుందన్నారు ఎల్&టీ సీఎఫ్ఓ శంకర్ రమణ్. ఫ్రీ బస్సు వల్ల మహిళలు అంత బస్సులో ప్రయాణిస్తున్నారు.. బస్సుల సంఖ్య పెంచక పోవటం వల్ల బస్సులో వెళ్ళవలిసిన పురుషులు అందరూ మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు.

Revanth Reddy will start the second phase of metro works in Old City on 8th

దీని వల్ల మెట్రో ప్రయాణం ఆసక్తికరంగా లేదని వెల్లడించారు ఎల్&టీ సీఎఫ్ఓ శంకర్ రమణ్. బస్సులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మెయింటేనెన్స్ చేయాల్సి వస్తుంది.. ఇలా ఫ్రీగా ప్రయాణిస్తున్నప్పుడు బస్సుల మెయింటేనెన్స్ కు డబ్బులు ఎక్కడ నుండి తీసుకు వస్తారన్నారు. రాజకీయ పార్టీ హామీల కోసం పెట్టిన ఈ స్కీం తెలంగాణ రవాణా సంస్థని అప్పుల పాలు చేస్తుందని వివరించారు ఎల్&టీ సీఎఫ్ఓ శంకర్ రమణ్.

Read more RELATED
Recommended to you

Latest news