వైఎస్ ష‌ర్మిల పార్టీలో ప‌ద‌వుల జాత‌ర..ఇన్ ఛార్జీల నియామ‌కం

-

వైఎస్ ష‌ర్మిల పార్టీలో ప‌ద‌వుల జాత‌ర షూరు అయింది. పార్టీని బ‌లోపేతం చేసేందుకు.. అసెంబ్లీ నియోజకవర్గాలకు కో-ఆర్డినేటర్లను నియ‌మించారు వైఎస్ ష‌ర్మిల‌. పార్టీని గ్రామ‌స్థాయిలో.. తీసుకుపోయేందుకు.. ఈ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేస్తున్న‌ట్లు వైఎస్ ష‌ర్మిల ప్ర‌క‌ట‌న చేశారు.

 

YSR తెలంగాణ పార్టీ అధినేత్రి YS షర్మిల ఈ క్రింది వారిని అసెంబ్లీ నియోజకవర్గాలకు కో-ఆర్డినేటర్లుగా నియమించడమైనది.

1. రామగుండం నియోజకవర్గం:

జిమ్మీ బాబు,

అంబటి నరేష్ యాదవ్

 

2. ఆందోల్ నియోజకవర్గం:

బి.సంజీవ రావు

3. షాద్ నగర్ నియోజకవర్గం:

ఎండీ.ఇబ్రహీం

4. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం: కె.అమృత సాగర్

5. వికారాబాద్ నియోజకవర్గం:

మామిడి సంగమేశ్వర్,

పి .సుధారాణి

6. పరిగి నియోజకవర్గం:

కోళ్ల యాదయ్య,

గోస్కి నరేందర్

7. సంగారెడ్డి నియోజకవర్గం: గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి

8. మహబూబ్ నగర్ నియోజకవర్గం: అర్జుమాన్ ఫాతిమా షమీమ్

9. జడ్చర్ల నియోజకవర్గం:

బి.మరియమ్మ

10. అలంపూర్ నియోజకవర్గం:

హెచ్ఏ ప్రేమ్ రాజ్

11. మక్తల్ నియోజకవర్గం:

కార్ని గంగాధర్

12. నారాయణపేట నియోజకవర్గం: మడివాలా కృష్ణ

13. నాగర్ కర్నూల్ నియోజకవర్గం: ఎం.లక్ష్మయ్య

14. నకిరేకల్ నియోజకవర్గం:

కొమ్ము శోభా, పోకల అశోక్

15. మునుగోడు నియోజకవర్గం:

రహీం షరీఫ్

16. నల్గొండ నియోజకవర్గం: కోరే గోవర్ధన్

17. భువనగిరి నియోజకవర్గం:

కౌకుంట్ల రాజశేఖర్ రెడ్డి, ఎండీ.అతహర్

18. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం: సంగాల ఇర్మియా

19. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం: ఎం. కౌటిల్ రెడ్డి

20.బెల్లంపల్లి : కాశీ సతీష్ కుమార్

21.గద్వాల : అతిక్ రెహమాన్

22.జగిత్యాల : కాముని గంగాధర్

23.ఖానాపూర్ : చిలుకూరి మురళి

24.ఎల్లారెడ్డి : తలారి బాలరాజ్.

Read more RELATED
Recommended to you

Latest news