తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం…తమిళి సై సంచలన ప్రకటన

-

తెలంగాణ రాష్ట్ర పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందరరాజన్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఆరు దశాబ్దాల సుదీర్ఘ, నిరంతర పోరాటాల ఫలితం గా తెలంగాణ ప్రజలు తమ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారని ఆమె అన్నారు. ఈ స్వరాష్ట్ర ఉద్యమం లో అమరులైన యోధులందరికీ ఆమె నివాళులర్పించారు.

Telangana Emergence Day Tamil Sai Sensational Announcement

తెలంగాణ ప్రజల తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న, మాజీ గవర్నర్ ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమ కురిపించే వారని తెలిపారు.తాను గవర్నర్ గా పని చేసిన కాలం లో ప్రజలు తన పట్ల చూపిన ప్రేమను ఎప్పుడూ మరవలేను అన్నారు. తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెంది, దేశం లోనే ముందంజ లో ఉండాలని డాక్టర్ తమిళిసై ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news