Telangana: కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌!

-

కొత్త రేషన్ కార్డులకోసం ఎదురుచూసేవారికి మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఎన్నికల కోడ్ ముగియగానే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ఎక్స్ వేదికగా ప్రకటించారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారుడికి చేరాలంటే రేషన్ కార్డు తప్పనిసరి.

Telangana state Good news for new ration card holders

ఆ బాధలను తీర్చడానికి కొత్త రేషన్ కార్డులను జారీ చేసి వారికి కానుకగా ఇవ్వాలని కాంగ్రెస్​ ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి వెల్లడించారు. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఎప్పటి నుండో ఆగిపోయి ఉన్న రేషన్ కార్డులు ప్రకటించిన విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందచేయడం జరుగుతుందని మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఇక ఈ సారి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా…కొత్త రూపంలో వీటిని లాంచ్ చేయబోతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news