తెలంగాణలో భూములు, స్థిరాస్తుల విలువ పెంచనున్న ప్రభుత్వం

-

  • ఆగస్ట్ 1 నుండి తెలంగాణలో పెరగనున్న లాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు
  • తెలంగాణలో భూములు, స్థిరాస్తుల విలువ పెంచనున్న ప్రభుత్వం.. తద్వారా పెరగున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు

తెలంగాణలో ఆగస్టు 1 నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ కు కొత్త చార్జీలు అమలు కానున్నాయి. భూముల మార్కెట్ విలువ సవరణపై స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది.

The government ,Telangana

జూలై 1న కొత్త చార్జీలను నిర్ధారించనుంది. సలహాలు, అభ్యంతరాల పరిశీలన పూర్తయ్యాక తుది మార్కెట్ విలువను ఖరారు చేయనుంది. ఆయా ప్రాంతాల్లో స్థలాల వాస్తవిక ధరలను బట్టి మార్కెట్ విలువను నిర్ణయించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news