వెయ్యి ఏళ్లుగా హిందూ సమాజం పై దాడులు జరుగుతున్నాయి – స్వామి పరిపూర్ణానంద

-

వెయ్యి ఏళ్లుగా హిందూ సమాజంపై దాడులు జరుగుతున్నాయని అన్నారు పరిపూర్ణానంద స్వామి. ప్రతి దేశానికి వాళ్ళ వాళ్ళ సంప్రదాయలు గొప్పవని.. కొన్ని అవగాహన లోపాలు,గిల్లి కజ్జాలు జరుగుతూ ఉంటాయన్నారు. ఇప్పటివరకు ఏ హిందూ ఏ దేశం పై దాడి చెయ్యలేదన్నారు. వెయ్యి ఏళ్ల నుండి హిందూ సమాజం పై దాడులు జరుగుతుంటే.. ఇప్పుడు అప్రమత్తం అయ్యి మాట్లాడే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటున్నారని అన్నారు.

పొలీస్ లు, కోర్టు లు కొంచం ఇది అర్థం చేసుకోగలరని మనవి చేశారు. ఏ పార్టీ గురుంచి తాను మాట్లాడనని.. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకీ ఉంటాయన్నారు. హిందూవులు మైనరటి లు గా బ్రతకాల్సి వస్తుందని అన్నారు. రాజా సింగ్ ఎప్పుడు మహ్మద్ ప్రవక్త గురించీ మాట్లాడలేదన్నారు. పోలీసులు కుడా ప్రభ్యతము పై ధర్నా చేస్తారు.. అప్పుడు ఎలా నోరు నోక్కుతారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news