కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు..6 గ్యారెంటీలు ఇవ్వు అంటూ !

-

Congress: గ్యారంటీలు ఎందుకు అమలు కాలేదంటూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీశారు మహిళలు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా మైల్వార్‌లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Buyyani-Manohar-Reddy

వికారాబాద్ జిల్లా మైల్వార్‌లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మహిళలు చుట్టుముట్టి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారెంటీలు లోక్ సభ ఎన్నికలొచ్చినా ఎందుకు అమలుకావడం లేదంటూ నిలదీశారు.

గృహలక్ష్మి కింద ఇస్తామన్న రూ.2500 ఏమయ్యాయని, రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సమాధానం చెప్పలేక మనోహర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఇలాగే కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై తిరగబడాలని జనాలు అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news