Hyderabad: చేప ప్రసాదం పంపిణీలో విషాదం

-

నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీలో విషాదం చోటు చేసుకుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం మందు తీసుకోవడం కోసం క్యూ లైన్ లో నిలబడ్డ వ్యక్తి సొమ్మసిల్లి పడిపోవడతో ఆస్పత్రికి తరలించారు.

Tragedy in fish prasad distribution

అయితే… ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి నిజామాబాద్ జిల్లాకు చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news