కామారెడ్డి జిల్లాలో విషాదం…హెడ్ కానిస్టేబుల్ మృతి

-

Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాదం పడుతోంది. కామారెడ్డి జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామ శివారులో కారును ఢీ కొట్టింది లారీ.

Tragedy in Kamareddy district Head Constable dies

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్(45) తలకు తీవ్ర గాయం కావడంతో మృతి చెందాడు. తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు శ్రీనివాస్ గౌడ్. డ్యూటీ నిమిత్తం కామారెడ్డి నుంచి తాడ్వాయి వైపు వెళ్తుండగా చోటు చేసుకుంది ప్రమాదం. ఈ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు తాడ్వాయి పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news