TSRTC: శ్రీశైలం వెళ్లేవారికి ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌..

-

TSRTC: శ్రీశైలం వెళ్లేవారికి ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌..చెప్పింది. భక్తుల సౌకర్యార్థం శ్రీశైల పుణ్యక్షేత్రానికి సరికొత్త రాజధాని ఏసీ బస్సులను TSRTC నడుపుతోందని సజ్జనార్‌ ప్రకటన చేశారు. Hyderabad నుంచి ప్రతి గంటకో బస్సును భక్తులకు అందుబాటులో ఉంచిందని వెల్లడించారు. ఈ బస్సుల్లోJBS నుంచి రూ.524, BHEL నుంచి రూ.564 టికెట్ ధర నిర్ణయించినట్లు స్పష్టం చేశారు సజ్జనార్‌.

TSRTC runs brand new Rajdhani AC buses to Sri saila shrine for the convenience of devote es

అత్యాధునిక హంగులతో ఘాట్ రోడ్డు కు తగ్గట్టుగా ఈ రాజధాని ఏసీ బస్సులను ప్రత్యేకంగా సంస్థ తయారు చేయించిందని పేర్కొన్నా రు సజ్జనార్‌ . వేసవిలో చల్లదనం అందించే ఈ బస్సులను వినియోగించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని సంస్థ కోరుతోంది. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించగలరని కోరారు సజ్జనార్‌.

Read more RELATED
Recommended to you

Latest news