BREAKING: పటాన్ చెరు బస్ స్టాప్ లో పిల్లల్ని వదిలి వెళ్ళిన తల్లిదండ్రులు !

-

BREAKING: పటాన్ చెరు బస్ స్టాప్ లో పిల్లల్ని వదిలి వెళ్లారు. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని బస్ స్టాప్ లో నిన్న సాయంత్రం ఇద్దరు చిన్న పిల్లల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు.

Unknown people left two small children at the bus stop in Cheru town of Patan yesterday evening

 

ఒక బాబు, పాప మాటలు కూడా సరిగా రాని ఈ పిల్లల ఆచూకీ కోసం ఎదురు చూసిన స్వీపర్.. ఎవరు రాక పోవడంతో అక్కున చేర్చుకొని పిల్లలను తన దగ్గరే ఉంచుకుంది. విషయం తెలిసిన మీడియా పోలీసులకు సమాచారం ఇచ్చి పిల్లల తల్లిదండ్రుల ఆచూకీ కోసం అప్పజెప్పింది. పోలీసులు ICDS అధికారులను సంప్రదించి వారికి పిల్లల్ని అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ పిల్లలను గుర్తించిన వారు పటాన్ చెరు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వండి అంటూ పోలీసులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news