Jagitial:భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

-

భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది ఓ భార్య. అయితే.. ఈ సంఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా పొలాసలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి భార్య జమున, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో కలిసి ఉంటున్నారు కరుణాకర్. అయితే… కొద్ది రోజుల క్రితం మూడో వివాహం చేసుకున్నారు కరుణాకర్.

Wife pours petrol on husband and sets him on fire

ఈ తరుణంలోనే… తరచూ భార్య జమున, పిల్లలతో కమలాకర్ కు ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో భర్త కరుణాకర్ పై కత్తితో దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించింది భార్య జమున. అయితే.. తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కరుణాకర్ మృతి చందాడు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version