BREAKING : కాసేపట్లో వైఎస్ షర్మిల సంచలన ప్రకటన?

-

BREAKING : కాసేపట్లో వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేయనున్నారు. ఇందులో భాగంగానే…నేడు లోటస్ పాండ్ లో వైఎస్సార్ టిపి కీలక సమావేశం జరుగనుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిక పై కీలక ప్రకటన చేయనున్నారు వైఎస్ షర్మిల. ఈ మేరకు ఇవాళ లోటస్ పాండ్ లో వైఎస్సార్ టిపి కీలక సమావేశం జరుగనుంది. ఇక మధ్యాహ్నం ఇడుపులపాయకు వైఎస్ షర్మిల (YS Sharmila) పయనం అవుతారు.

YS Sharmila sensational announcement soon

YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి కుటుంబ సమేతంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలు దేరుతారు.ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకొని రోడ్డు మార్గం ద్వారా ఇడుపుల పాయ ఎస్టేట్ లోని YSR ఘాట్ వద్ధకు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. ఇక ఘాట్ వద్ద కుమారుడు వైఎస్ రాజారెడ్డి గారి వివాహ పత్రికను ఉంచి నివాళులు అర్పిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news