క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్ లో తమన్నా నటిస్తోందా..?

-

తమన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంది అలానే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీ అయిపోయింది. ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద ఫోకస్ పెట్టేసింది తమన్నా. వచ్చిన సినిమాలు నుండి సక్సెస్ ని అందుకుంటోంది. ఇప్పుడు మళ్లీ మరో సినిమాతో రెడీ అయింది 2022లో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమా మనం చూసాం అయితే ఇప్పుడు ఓదెల టు రాబోతోంది.

ఓదెల 2 సినిమాలో హెబ్బా పటేల్ పూజిత పొన్నాడ వశిష్ట ప్రధాన పాత్రలని పోషించారు ఈ సినిమా అందరికీ నచ్చింది. ఇప్పుడు ఓదెల టూ గా రాబోతోంది తప్ప ఇది సీక్వెల్ కాదట. ఓదెల రైల్వే స్టేషన్లో నటించిన వాళ్లతో పాటుగా ఇప్పుడు తమన్నా కూడా ఈ సినిమాలో నటించబోతోంది. హెబ్బా పటేల్ ఓదెల పార్ట్ వన్ లో డిగ్లామరస్ రోల్ లో కనపడింది ఇప్పుడు తమన్నా కనబడుతుందా అని అందరూ అడుగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news