నేడు విడుద‌ల అవుతున్న సినిమా లు ఇవే

-

నేడు తెలుగు రాష్ట్రాల‌లో థియేట‌ర్ ల‌లో మూడు సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. అందులో మొద‌టి రాజా విక్ర‌మార్క‌. ఈ సినిమాలో హీరో గా కార్తికేయ న‌టించాడు. త‌న్య రవిచంద్ర‌న్ హీరోయిన్ గా న‌టించింది. అలాగే ఈ సినిమా కు శ్రీ స‌రిప‌ల్లి ద‌ర్శ‌కత్వం వ‌హించారు. అలాగే రామా రెడ్డి ఈ సినిమా కు నిర్మాత కు ఉన్నాడు. ఈ సినిమా కరోనా వైర‌స్ కార‌ణం గా చాలా స‌మ‌యం తీసుకుంది. దాదాపు రెండు సంవ‌త్స‌రాల పాటు ఈ సినిమా షూటింగ్ సాగింది.

అలాగే మ‌రొక సినిమా పుష్ప‌క విమానం. ఈ సినిమా లో రౌడీ హీరో విజ‌య్ దేవ‌రకొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కోండ హీరోగా న‌టిస్తున్నాడు. హీరోయిన్ గా గీత సైనీ న‌టిస్తుంది. అలాగే సునీల్ మ‌రో కీల‌క పాత్ర లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా కథ కాస్త డిఫ‌రెంట్ క‌థ తో కామెడీ థ్రిల్ల‌ర్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సినిమా కు దర్శ‌కుడిగా దామోద‌ర్ ఉన్నాడు. అలాగే గోవ‌ర్ధ‌న్ దేవ‌ర‌కొండ, విజ‌య్్ మ‌ట్ల‌ప‌ల్లి నిర్మాతలు గా వ్య‌వ‌హిస్తున్నాడు. అలాగే దుల్క‌ర్ స‌ల్మ‌న్ న‌టిస్తున్న కురుప్ సినిమా కూడా ఈ రోజే విడుద‌ల అవుతుంది. వీటి తో పాటు క‌ప‌ట‌నాట‌క సూత్ర‌ధారి అనే సినిమా కూడా ఈ రోజే విడుద‌ల అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news