వైఎస్ జగన్ ప్రకటించిన వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే..!

-

తాజాగా రాబోయే లోక్ సభ ,అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటిస్తున్నారు. మొత్తం 175 నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ సీట్లలో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాలకు పోటీ చేయనున్న అభ్యర్థులు వీళ్లే!

అరకు తనూజ రాణి

శ్రీకాకుళం – తిలక్

విజయనగరం – చంద్రశేఖర్

విశాఖపట్నం బొత్స ఝాన్సీ

కాకినాడ – చలమలశెట్టి సునీల్

అమలాపురం – రాపాక వరప్రసాద్

నరసాపురం – ఉమా బాల

రాజమండ్రి – గూడూరి శ్రీనివాసులు

చిలీపట్నం – సింహాద్రి చంద్రశేఖర్ రావు

విజయవాడ – కేశినేని శ్రీనివాస్

గుంటూరు – కిలారి వెంకట రోశయ్య

నరసారావుపేట – అనిల్ కుమార్ యాదవ్

బాపట్ల – నందిగం సురేశ్

ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

తిరుపతి మద్దెల గురుమూర్తి

హిందూపురం – జోలదరశి శాంత

అనంతపురం శంకర నారాయణ

కడప – అవినాశ్ రెడ్డి

రాజంపేట – మిథున్ రెడ్డి

నెల్లూరు- విజయసాయిరెడ్డి

చిత్తూరు – ఎన్.రెడ్డప్ప

Read more RELATED
Recommended to you

Latest news