పెరిగిన బంగారం ధరలు…

-

గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు సోమవారం పెరిగాయి. సోమవారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు పెరిగాయి. 190 రూపాయల పెరగడంతో 43,600 రూపాయలుగా ఉంది బంగారం. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 200 రూపాయల పెరిగింది. దీనితో 46,400 రూపాయలుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్లు పది గ్రాముల ధర 190 రూపాయల వరకు పెరిగింది. దీనితో 43,600 రూపాయలుగా ఉంది బంగారం. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 200 రూపాయల వరకు పెరిగింది. దీనితో 46,400 రూపాయలకు చేరుకుంది.

ఢిల్లీ బంగారం ధరల్లో ఏ మార్పు లేదు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,000 రూపాయలకు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,250 రూపాయలుగా ఉంది. కేజీ వెండి ధర 41 వేల మార్కు వద్దకు చేరుకుంది. కేజీ వెండి ధర 41,200 రూపాయల వద్దకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news