టాలీవుడ్‌ జంట రాజశేఖర్‌, జీవితకు కరోనా పాజిటివ్!

-

కరోనా మహామ్మారి సినీ  ప్రముఖులను వదలడం లేదు..చాలా మంది సినీ ప్రముఖులు ఇప్పటికే కరోనా బారినపడి కోలుకున్నారు..తాజాగా మరో ప్రముఖ టాలీవుడ్‌ జంట రాజశేఖర్‌, జీవిత కరోనా బారిన పడ్డారు..వారం రోజుల క్రితమే కరోనా సోకగా ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చింది..

రాజశేఖర్‌ ఆసుపత్రిలో చికిత్స తీసకుంటున్నట్లు సమాాచారం..జీవిత హోం క్వారెంటైన్‌లో తెలుస్తుంది..కరోనా కారణంగా రాజశేఖర్ నటిస్తున్న పలు సినిమా షూటింగ్‌లు వాయిదా పడ్డాయి..ఇప్పటికే ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నటుడు నాగబాబు, సంగీత దర్శకుడు కీరవాణి, నటి తమన్నా కోవిడ్‌-19 బారిన పడి కోలుకున్న సంగతి విదితమే.

Read more RELATED
Recommended to you

Latest news