విశాఖ జిల్లా గణపతినగర్‌లో విషాదం..ఇల్లు కూలి గర్భిణి మృతి.

-

విశాఖ జిల్లా గణపతినగర్‌లో విషాదం చోటు చేసుకుంది..గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఇల్లు కూలి గర్భిణి ప్రాణాలు కోల్పోయింది..ప్రమాదంలో గర్భిణి సహ ఆమె కుమారుడుతో పాటు భర్త కూడా గాయలయ్యాయి..దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరకున్న జీవీఎంసీ సిబ్బంది రామలక్ష్మీ మృతదేహాన్ని వెలికి తీశారు..

Read more RELATED
Recommended to you

Latest news