ఆచార్య ప్రాజెక్టుపై త్రిష కామెంట్స్..!

-

సామాజిక మాధ్యమాలకు దూరంగా త్రిష దక్షిణాది నటి త్రిష సినిమాలంటే అప్పట్లో యువత మొత్తం… అతని గురించి మూడు ముక్కల్లో చెప్పమంటే… ఇప్పటికే ఆయన ‘ఆచార్య’ చిత్రం తర్వాత చెయ్యబోయే ప్రాజెక్టుల విషయమై ఓ ప్రణాళిక… తర్వాత ఆమె ఈ ప్రాజెక్టు నుంచి పక్కకు తప్పుకుంది. దీనిపై రకరకాల వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.

కొన్ని సార్లు అన్ని మనం అనుకున్నట్లే జరగవు.. మొదటగా చెప్పినదానికి, చర్చలు జరిపిన దానికి తగ్గట్టే అన్ని జరగవు.. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే చిరంజీవి సర్ సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నా.. చిత్రయూనిట్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నా..త్వరలోనే ఓ మంచి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తాన’ని త్రిష తెలిపారు. త్రిషకు మంచి కమ్ బ్యాక్ చిత్రమవుతుందని అంతా భావించారు. అయితే ఆ ఆశలన్నీ ఆడియాశలయ్యాయి. తాను ఈ చిత్రం నుంచి తప్పుకొంటున్నట్లు త్రిష ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version