BREAKING : 10వ రౌండ్ లోను టిఆర్ఎస్ ఆధిక్యం

-

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వన్ సైడ్ గా కొనసాగుతున్నాయి. మొదటి రౌండ్ నుంచి పదో రౌండ్ వరకు టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా మునుగోడులో ఆధిక్యం కొనసాగిస్తోంది.

ఇంకా తాజాగా పదో రౌండ్ లోను టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యం లోకి వచ్చినట్లు అధికారికంగా ఎలక్షన్ అధికారులు ప్రకటించారు. పదో రౌండ్ వచ్చేసరికి టిఆర్ఎస్ పార్టీ 4539 ఓట్ల లీడింగ్ సంపాదించింది. ఇక అటు కాంగ్రెస్ పార్టీ కేవలం 14000 ఓట్లను సాధించుకుంది. ప్రస్తుతం బిజెపి పార్టీ రెండో స్థానంలో కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news