Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే

-

 

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలో భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

మరోవైపు గురువారం రోజున శ్రీవారిని 65058 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 25996 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు అర్పించారు. ఇక గురువారం ఒక్కరోజే వేంకటేశ్వర స్వామికి హుండీ ఆదాయం రూ.2.97 కోట్లు సమకూరింది.

తిరుమల…10 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 08 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65058 మంది భక్తులు

తలనీలాలు సమర్పించిన 25996 మంది భక్తులు

హుండి ఆదాయం 2.97 కోట్లు

 

Read more RELATED
Recommended to you

Latest news