ఈ రంగానికే ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి: తుమ్మల

-

వ్యవసాయ రంగానికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలని బ్యాంకర్ల కి తుమ్మల సూచించారు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం లో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాల్లో ప్రజల్లోకి ప్రాధాన్యత ఉన్న పథకాలను గుర్తించి వాటిని ముందు కి తీసుకెళ్లడానికి బ్యాంకర్లు సహకరించాలని అన్నారు.

వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకి బ్యాంకులు మొదట ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు రాష్ట్రం లో విచ్ఛిన్నమైన అవవ్యవస్థలని సరి చూసి ప్రజల ఆర్థిక అవసరాలని తీర్చాలని లక్ష్యం తో అంకితభావంతో పని చేస్తున్న ప్రభుత్వ ప్రాధాన్యతని గుర్తించాలని కోరారు గత పాలన లో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకోవాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version