BREAKING: సీఎం జగన్ పై దాడి కేసులో ట్విస్ట్…నిందితున్ని వదిలేసిన పోలీసులు ?

-

BREAKING: సీఎం జగన్ పై దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితున్ని వదిలేశారు పోలీసులు. సీఎం జగన్ పై దాడి కేసులో ఏ2 గా ఉన్న దుర్గారావును వదిలి పెట్టారు పోలీసులు. ఈ కేసుతో దుర్గారావుకు సంబంధం లేదన్నారు పోలీసులు.

Twist in the case of attack on CM Jagan Police who let the accused go

ఏ-2 ప్రోద్బలంతోనే సతీష్ దాడి చేశారంటున్నారు పోలీసులు. ఈ తరుణంలోనే.. కేసు విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్న దుర్గరావును విడిచి పెట్టారు పోలీసులు. దుర్గారావు చెబితేనే సతీష్ దాడి చేసినట్టు స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. కానీ ఈ కేసులో దుర్గారావు ను అరెస్ట్ చేస్తారని భావిస్తున్న తరుణంలో విడుదల చేయటంపై కొత్త చర్చ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news