నేడు నిజామాబాద్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన

-

నేడు నిజామాబాద్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు అమిత్ షా. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఇక ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు అమిత్ షా. మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లనున్నారు అమిత్ షా.

amit shah
Union Home Minister Amit Shah’s visit to Nizamabad today

ఇక ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించనున్న అమిత్ షా …. 2.35 గంటలకు నిజామాబాద్-కంఠేశ్వర్ క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన డి.శ్రీనివాస్ విగ్రహావిష్కరణ చేస్తారు. అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో జరిగే కిసాన్ మహాసభలో పాల్గొననున్న అమిత్ షా.. సాయంత్రం 5:30 గంటలకు ఢిల్లీకి తిరుగుప్రయాణం అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news