కాంగ్రెస్ గెలిచే ఎంపీ స్థానాలు ఇవే: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజీ పై విజిలెన్స్ అధికారులు కమిటీ దర్యాప్తు చేసింది అని ఇంకా అది ప్రాథమిక నివేదిక అని తీసుకు రాలేదని,, తనకి అందలేదని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు అసెంబ్లీ సమావేశాలు నాటికి అవి ప్రభుత్వానికి అందుతుందని అన్నారు ఆ సమావేశాల తేదీ ని ప్రభుత్వం ఇంకా ఫిక్స్ చేయలేదని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ కి జరిగిన డ్యామేజీ విషయంలో ఇప్పటి దాకా చాలా రకాలు వార్తలు వచ్చాయని త్వరలో నివేదిక వస్తుందని చెప్పారు.

డామేజ్ కి నిర్దిష్టమైన కారణాలు త్వరలోనే తేలుతాయని చెప్పారు ఇంజనీరింగ్ డిజైన్ ప్లానింగ్ మొదలు మెయింటెనెన్స్ దాకా ఎక్కడ ఏ స్థాయిలో లోపాలు ఉన్నాయనేది దానికి బాధ్యులు ఎవరు తెలుస్తుందని చెప్పారు. కేటీఆర్ భ్రమల్లో బతుకుతున్నారని వాస్తవానికి వచ్చి మాట్లాడితే ఆయనకి పార్టీకి మంచిదని చెప్పారు లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం 13 ఎంపీ సీట్లు రావడం కచ్చితం అని చెప్పారు ప్రధాన పోటీ బిజెపి కాంగ్రెస్ మధ్య మాత్రమే ఉంటుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news