వాస్తు: ఈ జంతువులు వలన అదృష్టం కలసి వస్తుంది..!

-

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎలాంటి బాధలు అయినా సరే తొలగిపోతాయి. పైగా వాస్తు ప్రకారం అనుసరించడం వలన అదృష్టం కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ జంతువుల వలన అదృష్టం కలిసి వస్తుందని పండితులు అంటున్నారు. మరి ఏ జంతువుల పల్ల ఎలాంటి లాభాలు ని పొందొచ్చు ఎలా కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం చేపలు ఇంట్లో ఉంటే చాలా మంచిది. చేపలని ఇంట్లో ఉంచడం వలన ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. గోల్డ్ ఫిష్, బ్లాక్ ఫిష్ ని మీ ఇంట్లో ఉంచడం వలన చాలా మంచి కలుగుతుంది. అదృష్టం వస్తుంది, అలానే కుందేలు ఉంటే కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ధనం పెరుగుతుంది. ఇంట్లో ధనం బాగా ఉండాలంటే కుందేళ్ళని పెంచుకోండి.

గుర్రాలు ఉండడం వలన సక్సెస్ వస్తుంది. గుర్రాలని పెంచుకోలేము కాబట్టి గుర్రాల ఫోటోలని కూడా పెట్టుకోవచ్చు. కప్పల వలన మనిషి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. ఒకవేళ కనుక నిజమైన కప్పాలని మీరు ఇంట్లో ఉంచుకోలేకపోతే గాజు కప్ప ని లేదంటే ఇతర మెటల్స్ తో చేసిన వాటిని మీరు పెట్టొచ్చు తాబేలు ఉంటే కూడా లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఇలా జంతువుల ద్వారా మీరు అదృష్టాన్ని పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news