అంతన్నడు, ఇంతన్నడే విగ్గు రాజు, రైలుదిగి పారిపోయిండే – విజయసాయి రెడ్డి

-

అంతన్నడు, ఇంతన్నడే విగ్గు రాజు, రైలుదిగి పారిపోయిండే అంటూ విజయసాయి రెడ్డి సెటైర్లు పేల్చారు. “అంతన్నడు, ఇంతన్నడే విగ్గు రాజు, రైలుదిగి పారిపోయిండే పెగ్గు రాజు…పెగ్గేసి, విగ్గు పెట్టుకున్నంత ఈజీ అనుకున్నాడే ఈ దుబ్బరాజు. సులభ్ కాంప్లెక్స్ ల దగ్గర సబ్బులు అమ్ముకునే రోజు తొందర్లో ఉంది ఈ గబ్బుగాడికి. ‘పచ్చ’కామెర్లు వచ్చాయి ఈ నానాజాతి గాడికి. ఈ ఎంగిలి బతుకుగాడి సమస్య ఇదే.” అంటూ ట్వీట్ చేశారు సాయి రెడ్డి.

విప్లవజ్యోతి అల్లూరి విగ్రహావిష్కరణ సందర్భంగా టీడీపీ, కాంగ్రెస్ వికృత చేష్టలు, అగౌరవపర్చే విన్యాసాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే అతిథిగా చూడాల్సింది పోయి ఎల్లో కులమీడియా ద్వారా పిచ్చి రాతలు రాయించిన వారి బతుకేమిటో జనం తేలుస్తారని హెచ్చరించారు. ఇంకా విసర్లేదు అనుకునే లోపలే పేల్చాడు బొల్లి నాయుడు. అల్లూరి విగ్రహం పెట్టాలని చెప్పింది తుప్పేనంట. ఎవరికో చెప్పేదేంటి? 14 ఏళ్లు సిఎంగా ఉన్నప్పుడు ఏం పీకావు? అల్లూరి జిల్లా నేను ప్రకటించేలోపే జగన్ గారు పెట్టేశారు అంటావు రేపు. మన్యం యోధుడిని అవమానించావు కదా చీటర్ అంటూ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news