ఎంపీ అరవింద్‌ పై విజయశాంతి సంచలన పోస్ట్‌

-

నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అరవింద్‌ పై కాంగ్రెస్‌ పార్టీ నేత విజయశాంతి సీరియస్‌ అయ్యారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అరవింద్‌ నన్ను ఎన్నో మాటలు అన్నారు తాజాగా ఒక ఛానల్ తో మాట్లాడుతూ…నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అరవింద్‌ నన్ను విమర్శించారని గుర్తు చేశారు.

vijayashanthi on chandrababu arrest
vijayashanthi on chandrababu arrest

వ్యక్తులను విమర్శించే సంస్కారం మాకు అటల్ జీ అద్వానీ జీ, నాటి బీజేపీ నేర్పలేదని చురకలు అంటించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని ఇయ్యాల తెలంగాణ సమాజం అంటున్నదని కాంగ్రెస్‌ పార్టీ నేత విజయశాంతి సీరియస్‌ అయ్యారు.

అందుకు సమాధానం చెప్తే సమంజసం కావచ్చు ఎంతో కొంతైనా… నన్ను బాధపెట్టే మాటలతో విమర్శించే కన్నా…అంటూ మండిపడ్డారు విజయశాంతి. ఇది ఇలా ఉండగా… ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు విజయశాంతి. నిన్ననే ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు విజయశాంతి. ఇక ఇవాళ ప్రెస్‌ మీట్‌ పెట్టి బీజేపీ ఎంపీ అరవింద్‌ పై విమర్శలు చేయనున్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news