వైరల్: ఫార్చ్యూనర్ కారులో నుండి దిగి పార్క్ చేసుకుని.. చిప్స్ అమ్మాడు..!

-

ఈరోజుల్లో సోషల్ మీడియా ని ఓపెన్ చేస్తే ఎన్నో వింతలు మనకే కనబడుతున్నాయి సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఏవేవో విచిత్రాలు చూస్తున్నాము ఎన్నో వింతలు మన చుట్టూ జరుగుతున్నవి సోషల్ మీడియాలో మనం చూడొచ్చు. మారుతున్న కాలంతో పాటుగా మనుషులు కూడా పూర్తిగా మారిపోతున్నారు. ఈ రోజుల్లో చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు వీధి వ్యాపారాలు చేసుకుని కూడా కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నారు. కార్పొరేట్ ఉద్యోగుల కంటే పది రెట్లు ఎక్కువ సంపాదించే వ్యాపారులు కూడా ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.

నెయ్యి బిస్కెట్లు అమ్ముతూ 50 లక్షల ఫార్చునర్ కార్ ని కొనుగోలు చేశాడు ఈ వ్యక్తి కారులో నుండి దిగి కారుని పార్క్ చేసి బిస్కెట్లు అమ్ముకోవడం మొదలుపెట్టాడు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. చదువుకున్న వాళ్ళ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు 50 లక్షల విలువైన ఫార్చునర్ లో తిరగ కలిగే స్థాయికి ఈ వ్యాపారి వచ్చాడు. ఒక కస్టమర్ వచ్చి కారు మీదేనా అంటే నాదే అని చెప్పాడు ఆ వ్యక్తి నమ్మకపోవడంతో కారు తాళాలు కూడా ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news